Home Search
అవినాష్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కడప గడపలో.. వైఎస్ కుటుంబసభ్యుల మధ్యే పోటీ!
ఆంధ్రప్రదేశ్లోని కడప పార్లమెంట్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైఎస్ కుటుంబానికే చెందిన...
పులివెందుల నుంచే షర్మిల పోటీ?
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని రంగంలోకి దిగారు వైఎస్ షర్మిల. కొద్దిరోజులపాటు అప్పటి కేసీఆర్ సర్కార్పై పెద్ద యుద్ధమే చేశారు. తీరా ఎన్నికలొచ్చే సరికి సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు....
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసిన సుప్రీం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ...
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన నారా లోకేష్.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న 'యువగళం'...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. ఆ ఐదుగురికి సమన్లు జారీ చేసిన హైదరాబాద్ సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకి సంబంధించిన విచారణ శనివారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేసులోని ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను విచారణకు...
కడప సీబీఆర్ ప్రాజెక్ట్ వద్ద ‘జెట్టీ’ని ప్రారంభించిన సీఎం జగన్, సరదాగా చిత్రావతి నదిలో కొద్దిసేపు బోటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సీబీఆర్ ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన...
పులివెందులలో రూ 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం నాడు పులివెందులలో రూ.5 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు...
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 15, శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....