Home Search
మహేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లకడీకాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇప్పటివరకు...
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది, ఢిల్లీకి తిరుగుపయనం
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న...
తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పోటీకి జనసేన కసరత్తు, 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తులు చేస్తుంది. "తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలి" అని ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్...
హైదరాబాద్ ను పవర్ సెక్టారులో ఐలాండ్ గా మార్చుకున్నాం, బీహెచ్ఈఎల్, ఓఆర్ఆర్ వరకూ మెట్రో రావాలి: సీఎం కేసీఆర్
విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి...
సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు: సీఎం కేసీఆర్
మహబూబ్నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ.55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రారంభించారు. తొలుత పోలీసుల...
‘తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహమూద్...
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 'తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ' ని శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా...
మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన, ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష
మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కారిడార్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసిందే. మెట్రో రైల్...
హైదరాబాద్ నగరంలో శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ను శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గచ్చిబౌలి జంక్షన్...
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం...
పోక్సో చట్టంపై సదస్సు నిర్వహణ, పాల్గొన్న తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సీఎస్, డీజీపీ
పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయ వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. తెలంగాణ జ్యూడిషియల్ అకాడమీ...