Home Search
ఎంపీ కేశవరావు - search results
If you're not happy with the results, please do another search
జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఫిబ్రవరి 22, సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు,...
జీహెచ్ఎంసీ మేయర్ గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక గురువారం నాడు జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. గద్వాల విజయలక్ష్మి టీఆర్ఎస్ పార్టీ...
నేడే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక, టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా విజయలక్ష్మి?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ట్యాంక్ బండ్ సమీపంలోని జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో జరిగే మేయర్ ఎన్నిక కోసం...
పీవీ నర్సింహారావు రాజనీతికి నిలువెత్తు నిదర్శనం, మంత్రులు ఘన నివాళి
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 16 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
కొత్త వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి వంటిది, వ్యతిరేకించి తీరాలి – సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా...
పీవీ శత జయంతి ఉత్సవాలపై ఆగస్టు 28 న సీఎం కేసీఆర్ సమీక్ష
బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహించాలని...
హైదరాబాద్ నగరాన్ని హెరిటేజ్ సిటీగా యునెస్కో గుర్తించేలా కృషి చేస్తాం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించుటకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఆగస్టు 14, శుక్రవారం సాయంత్రం పునర్వైభవం కల్పించిన మోజంజాహి...
ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణలో రాష్ట్రంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద నివాళర్పించారు. అనంతరం...
కరోనాపై పోరాటానికి టిఆర్ఎస్ నేతలు రూ.500 కోట్లు విరాళం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. మార్చ్ 25 , బుధవారం నాటికీ రాష్ట్రంలో 41 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ
జనవరి 31, శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్,...