Home Search
ఎంపీ కేశవరావు - search results
If you're not happy with the results, please do another search
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు: రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే....
స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొపేలా ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’: సీఎం కేసీఆర్
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు...
స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ, విధివిధానాలపై ఆగస్టు 2న సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి రెండు వారాల పాటు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ కార్యాచరణ, విధివిధానాలు సంబంధిత అంశాలపై కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీతో ఆగస్టు 2, మంగళవారం...
తెలంగాణలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు, కమిటీ నిర్ణయాలివే…
తెలంగాణ రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై ఏర్పాటైన కమిటీ శుక్రవారం నాడు కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.కేశవరావు నేతృత్వంలో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా జి.ఎ.డి విభాగం సిద్ధం చేసిన...
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ: పార్టీ ప్రవేశపెట్టే 13 తీర్మానాలు ఇవే….
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మాదాపూర్ లోని హెచ్ఐసిసిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు...
ఢిల్లీలో నేడు టీఆర్ఎస్ రైతు దీక్ష.. కేంద్రంపై పోరును ఉధృతం చేసిన సీఎం కేసీఆర్
కేంద్రం అనుసరిస్తున్న వరి సేకరణ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 61 లక్షల మంది...
తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా రైతు ఉద్యమం చేద్దాం – టీఆర్ఎస్ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
రాష్ట్రంలోని రైతులను కాపాడుకునేందుకు తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా రైతు ఉద్యమం చేద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో...
తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస మరియు బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నవంబర్ నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇందిరా పార్క్ వద్ద ఒక్కరోజు దీక్ష కూడా చేసి కేంద్రంపై విమర్శలు...
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు పున:ప్రారంభం
రాష్ట్రంలో అంగన్ వాడీలతో సహా అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన ఉన్నత స్థాయి...
పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అలాగే పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...