Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
డిగ్రీ, పీజీ పరీక్షలు చివరి సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడంటే?
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డిగ్రీ, పీజీ సహా వివిధ కోర్సుల చివరి సెమిస్టరు/చివరి సంవత్సరం పరీక్షలపై సందిగ్థత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడిన...
ఏజన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకే 100 శాతం టీచర్ల పోస్టులు దక్కేలా జీవో 3పై రివ్యూ పిటిషన్ దాఖలు
తెలంగాణ రాష్ట్రంలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మేలు జరిగేలా, ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు వారికే కల్పించాలనే జీవో 3ని కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో జూలై 6,...
టిఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, పూర్తివేతనం చెల్లించాలని నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల పాటుగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి సగం జీతాలే...
ఏపీలో ఆగస్టు 15 న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 8 వ తేదీన జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించే తదుపరి...
పరీక్షల నిర్వహణకు కేంద్ర హోమ్ శాఖ అనుమతి, సెప్టెంబర్ చివరికల్లా డిగ్రీ, పీజీ పరీక్షలు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు కోర్సుల చివరి సెమిస్టరు/చివరి సంవత్సరం పరీక్షలపై సందిగ్థత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడిన తుది సంవత్సర పరీక్షలను దేశంలో అన్ని...
“కొవాగ్జిన్” వ్యాక్సిన్ : హైదరాబాద్ నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. “కొవాగ్జిన్” పేరుతో భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్...
పాన్-ఆధార్ లింక్ గడువు మార్చి 31, 2021 వరకు పొడిగింపు
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది....
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 వ తేదీన చేపట్టనున్నట్టు గతంలో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన...
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం, 6 నగరాల నుంచి వచ్చే విమానాలపై బ్యాన్
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నగరాల నుంచి కోల్కతా విమానాశ్రయానికి వచ్చే విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్కు ప్రభుత్వం...
సీఏ పరీక్షలు మరోసారి వాయిదా, నీట్, జేఈఈ పరీక్షలకు కొత్త తేదీల ప్రకటన
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జూలై 3,...