Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ తరగతుల ప్రారంభం ఎప్పుడంటే?
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, తరగతుల ప్రారంభానికి సంబంధించి పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)...
ఈ సంవత్సరం ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలి – మంత్రి తలసాని
కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జూలై 12 న సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్...
ఆగస్టు 15 నాటికీ “కొవాగ్జిన్” వచ్చే అవకాశం? తెలుగు రాష్ట్రాల్లో క్లినికల్ ట్రయల్స్ సెంటర్లు ఇవే
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఫార్మా కంపెనీలు కరోనా నియంత్రణ కోసం వాక్సిన్ తయారీలో నిమగ్నమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ కీలక...
సెప్టెంబరు 15 నుంచి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సవరించిన క్యాలెండరు ను ప్రకటించింది. ముందుగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులను...
ఏపీలో రేపటి నుంచే ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి లాక్డౌన్ ముగిసాక కూడా పేదలు ఉపాధి కోల్పోయిన...
కంటైన్మెంట్ జోన్స్ లో జూలై 31 వరకు లాక్డౌన్ను పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎంసెట్, ఐసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రకటించిన...
భారత్ బయోటెక్ “కోవ్యాక్సిన్”, మానవులపై ఫేజ్-1, ఫేజ్-2 ప్రయోగాలకు అనుమతి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణ కోసం వివిధ ఫార్మా కంపెనీలు వాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి భారత్...
అన్లాక్ -2: కంటైన్మెంట్ జోన్స్ లో జూలై 31 వరకు లాక్డౌన్, కీలక మార్గదర్శకాలు విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి జూన్ 30, సోమవారం రాత్రి అన్లాక్ -2...
సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ
జూన్ 30, మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో పాజిటివ్...