Home Search
మమతా బెనర్జీ - search results
If you're not happy with the results, please do another search
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 291 మందితో టీఎంసీ జాబితా, నందిగ్రామ్ నుండి దీదీ పోటీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తృణమూల్...
పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ నియామకం, 2022 ఎన్నికలే లక్ష్యం?
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం నాడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తన ప్రధాన సలహాదారుగా నియమించారు. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు....
నేతాజీ జయంతి : పరాక్రమ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా శనివారం నాడు కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో నిర్వహించిన ‘పరాక్రమ దివాస్’ వేడుకల కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర...
12వ తరగతి విద్యార్థులకు 10 వేలు, స్మార్ట్ ఫోన్లు కొనుక్కునేందుకు నేరుగా ఖాతాల్లో జమ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు మరియు మదర్సాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిమిత్తం ట్యాబ్స్ ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన...
తెలుగును అధికార భాషగా ఆమోదించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగును అధికార భాషగా ఆమోదించింది. మంగళవారం నాడు జరిగిన పశ్చిమబెంగాల్ కేబినెట్ సమావేశంలో తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తూ...
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన టీఎంసీ నేత సువేందు అధికారి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి శనివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా పార్టీపై...
గ్రేటర్ ఎన్నికల్లో నూరు శాతం గెలుపు టిఆర్ఎస్ పార్టీదే – సీఎం కేసీఆర్
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అనుసరించాల్సిన...
కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కరోనా బారిన పడి పరిస్థితి విషమించి కొందరు ప్రజాప్రతినిధులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన...
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం, 6 నగరాల నుంచి వచ్చే విమానాలపై బ్యాన్
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నగరాల నుంచి కోల్కతా విమానాశ్రయానికి వచ్చే విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్కు ప్రభుత్వం...
కరోనా వ్యాప్తి: ఆ రాష్ట్రంలో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 31 వరకూ పశ్చిమ బెంగాల్లో లాక్డౌన్ను పొడిగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ...