Home Search
%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దు, అంతా ఒక్కతాటిపై నిలవాలి – సీఎం కేసీఆర్
దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు....
ఇకపై లాక్డౌన్ ఉండదు, అన్ లాక్ ల దశ ప్రారంభమయింది – పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా మొత్తం 15 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 17, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా...
నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ పై కీలక చర్చ?
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం, పెరుగుతున్న కేసులు, మరణాలు తదితర అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా 15 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని...
సీఎంలతో నేడే పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పై కీలక చర్చ?
జూన్ 16, మంగళవారం ఉదయానికి భారత్ లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,43,091 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా...
జూన్ 17 న తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ పై నిర్ణయం?
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం...
దేశంలో కరోనా పరిస్థితులపై పీఎం మోదీ కీలక సమావేశం
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో బాధితుల సంఖ్య శనివారం ఉదయానికి 3,08,993 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై పీఎం నరేంద్ర మోదీ ఈ రోజు కీలక సమావేశం...
సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం?
జూన్ 13, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...
ప్రధాని మోదీ ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ స్పందన
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ప్రధాని మోదీ ఏడాది పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన...
ప్రధాని మోదీతో అమిత్ షా భేటీ, లాక్డౌన్ పొడిగింపుపై చర్చ?
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. మే 29, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
సాయంత్రం 4 గంటలకు రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి వివరాలు
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...