Home Search
%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
భారత్లో పెట్టుబడులు పెట్టండి: ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’ లో పీఎం మోదీ కీలక ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 22, బుధవారం నాడు 'ఇండియా ఐడియాస్ సమ్మిట్' లో కీలక ప్రసంగం చేశారు. యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్.ఐ.బి.సి) 45వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్...
కరోనాపై పోరాటంలో 150 పైగా దేశాలకు ఔషదాలు, ఇతర సామగ్రి అందించాం – పీఎం మోదీ
ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఎకోసాక్ (ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్) సమావేశాన్ని ఉద్దేశించి జూలై 17, శుక్రవారం నాడు ఆన్లైన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. "రెండో ప్రపంచ యుద్ధం...
దేశంలోని కరోనా పరిస్థితులపై పీఎం మోదీ సమీక్షా సమావేశం, కీలక ఆదేశాలు
దేశంలోని కోవిడ్-19 పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 11, శనివారం నాడు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష...
పీఎం నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 8, బుధవారం ఉదయం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రి వర్గ సమావేశానికి...
లద్దాఖ్లో పీఎం మోదీ ఆకస్మిక పర్యటన
గాల్వాన్ లోయ ఘటన అనంతరం భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 3, శుక్రవారం ఉదయం లద్దాఖ్లో ఆకస్మికంగా పర్యటించారు....
సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ
జూన్ 30, మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో పాజిటివ్...
రేపు “ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్” ను ప్రారంభించనున్న పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26, శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్" అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్నిప్రారంభించనున్నారు. కోవిడ్-19...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఇకపై ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు...
పీఎం మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం నాడు 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్...
రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఢిల్లీ నుంచి పీఎం మోదీ ఈ ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగంలో యోగా విశిష్టత...