ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “లక్ష్యాన్ని ఎలా విస్తరించుకోవాలి?” అనే అంశం గురించి మాట్లాడారు. ఏదైనా కార్యాచరణ ప్రణాళికలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తప్పనిసరి భాగమని, లక్ష్యాలను ఏర్పరచుకుంటే సరిపోదన్నారు. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఆ దిశలో ఎలా పురోగతి సాధించాలనే దానిపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన మ్యాప్ ఉండాలని పేర్కొన్నారు. ఏదైనా కొంత సాధిస్తే సరిపోదని, అలాగే ఏది రాసిపెట్టి ఉందన్నారు. చిన్న విజయం నుంచి లక్ష్యాన్ని మరింత పైకి విస్తరించుకోవాలని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇