ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పబ్లిక్ స్పీకింగ్” అనే అంశం గురించి వివరించారు. భారతీయుల్లో ఎక్కువమంది పబ్లిక్ స్పీకింగ్ సమస్యను ఎదుర్కొంటుంటారని అన్నారు. స్టేజ్ మీద మాట్లాడాలంటే ఒకరకమైన ఆందోళనకు గురై భయపడుతుంటారని చెప్పారు. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం ఎలా? ఎలాంటి సూత్రాలు పాటించాలి? జనాల్ని ప్రభావితం చేసే స్థాయి స్పీకర్ గా ఎదగడం ఎలా ? అనే విషయాలను ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]