శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 162వ పాఠంలో పెగ్గలపాటి కౌశిక్ దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన “చావు కబురు చల్లగా” సినిమాపై విశ్లేషణ చేశారు. చావు కబురు చల్లగా కథ, కథా బీజం, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు విజన్, ఇలాంటి సాహసోపేతమైన కథను డీల్ చేయాల్సిన విధానం గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇