శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 99వ పాఠంలో మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా నటించిన “ప్రతిరోజూ పండగే” సినిమాపై విశ్లేషణ చేశారు. ప్రతిరోజూ పండగే అనే సినిమా ఒక అద్భుతమైన మానవకోణంలో నిర్మించబడిన సినిమా అని అన్నారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకుడు విజన్ గురించి ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇