శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 197వ పాఠంలో విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన “డీజే టిల్లు” సినిమాపై విశ్లేషణ చేశారు. డీజే టిల్లు సినిమా యూత్ మళ్లీమళ్లీ చూసేలా రూపొందించారని అన్నారు. డీజే టిల్లు సినిమా కథ, స్క్రీన్ ప్లే, సిద్ధు, నేహా శెట్టి నటన మరియు విమల్ కృష్ణ విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇