శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 208వ పాఠంలో ఉడుగుల వేణు దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి నటించిన ‘విరాటపర్వం’ సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా ఒకరకంగా సాయి పల్లవి షో చెప్పొచ్చని అన్నారు. విరాటపర్వం సినిమా కథ, స్క్రీన్ ప్లే, రానా, సాయి పల్లవి నటన, ఇతర నటీనటుల ప్రతిభ మరియు దర్శకుడు వేణు సినిమా తీసిన విధానం, చేసుండాల్సిన మార్పులు, ముగింపు ఎలా ఉంటే బాగుండేది అనే విషయాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇