శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 75 వ పాఠంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన “చిత్రలహరి” పై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ యొక్క బలం మరియు లోపంతో పాటుగా సాయి ధరమ్ తేజ్, సునీల్ మరియు పోసాని కృష్ణ మురళి నటన గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇