శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 205వ పాఠంలో పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తీ సురేష్ హీరోహీరోయిన్లుగా నటించగా ఘనవిజయం సాధించిన “సర్కారు వారి పాట” సినిమాపై విశ్లేషణ చేశారు. సర్కారు వారి పాట సినిమా చాలా బాగుందని పరుచూరి చెప్పారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, మహేష్ బాబు అద్భుత నటన, నటీనటుల ప్రతిభ మరియు దర్శకుడు తీసిన విధానం, లెవెన్త్ అవర్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇