శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 194వ పాఠంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్, సిమ్రాన్, ధృవ్ విక్రమ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన “మహాన్” సినిమాపై విశ్లేషణ చేశారు. మహాన్ సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, విక్రమ్, ధృవ్ విక్రమ్ నటన మరియు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వ ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇