శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “టెన్షన్ తగ్గించుకునే మార్గాలు” గురించి వివరించారు. మనసు క్షేత్రంలో టెన్షన్ పురుగులాంటిందని అన్నారు. దానికి బాధ, దిగులు, ఆందోళన అనే ఆహారం వేస్తే అది మరింత పెరిగి శరీరంలోని అన్ని అంగాలకూ పాకుతుంది. ఆ టెన్షన్ భయం గుండెను చేరి హృద్రోగాన్ని, విసుగు చేరి మెదడుని న్యూరోసిస్ని, ఆందోళన నరాల్ని చేరి సియాటికానీ, అనుమానం కడుపులో చేరి అసిడిటీని సృష్టిస్తుందని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇