శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “వయసు దాటాక జ్ఞాపకశక్తి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే పునఃశ్చరణ అవసరమని చెప్పారు. 6 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లలను అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ప్రశ్నలు అడుగుతావుంటే వాళ్లకి మర్చిపోయే అలవాటు రాదన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇