Tag: Andhra Pradesh
ఆర్మీ జవాన్ సాయితేజ కుటుంబానికి అండగా ఉంటాం – మంచు విష్ణు
ఆర్మీ జవాన్ సాయితేజ పిల్లలకు ఉచిత విద్య అందిస్తాం అని "మా" అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. నిన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల చీఫ్ బిపిన్ రావత్ తో...
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదయిన 154 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 వ తేదీ ఉదయం 10 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయినాయి. మొత్తంగా 30,979 పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు… ఏ జిల్లాలో ఎక్కువ కేసులు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయినాయి. కోవిడ్ వలన కృష్ణాలో ఒకరు మరణించారు. గడచిన 24 గంటల్లో 31,065 సాంపిల్స్...
దేవినేని ఉమ తండ్రి శ్రీమన్నారాయణ గుండెపోటుతో కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్రీమన్నారాయణ గుండెపోటుతో ఈ రోజు మరణించారు. దేవినేని స్వగ్రామం కంచికచర్ల లో తండ్రి అంత్యక్రియలు...
ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 184 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 30, మంగళవారం ఉదయం 10 గంటల...
ఏపీలో గత 24 గంటల్లో 18730 కరోనా పరీక్షలు, 101 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 29, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,725 కు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పాటు పొడిగించబడింది. మే 31, 2022 వరకు సీఎస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం...
ఏపీలో కరోనా : కొత్తగా 184 పాజిటివ్ కేసులు, కోలుకున్న 214 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 26, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,198 కు చేరింది....
వర్షాలతో భారీనష్టం, ఏపీలో 3 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20 వరకు కడప, చిత్తూరు, అనంతపురం మరియు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల...
ఏపీలో కొత్తగా 183 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 30,863 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 183...














































