ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయినాయి. కోవిడ్ వలన కృష్ణాలో ఒకరు మరణించారు. గడచిన 24 గంటల్లో 31,065 సాంపిల్స్ ని పరీక్షించగా 138 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. 118 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
దీంతో డిసెంబర్ 03, శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,495 కు చేరుకుంది. వీరిలో 20,53,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14,445 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,157. నేటి వరకు రాష్ట్రంలో 3,05,07,005 సాంపిల్స్ ని పరీక్షించటం జరిగింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు…
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ