Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 264 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 264 కరోనా పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 24, బుధవారం ఉదయం 10 గంటల...
ఏపీలో గత 24 గంటల్లో 26119 కరోనా పరీక్షలు, 196 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 23, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,567 కు...
వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి రాలేకపోయిన భక్తులకు మరో సమయంలో తిరిగి దర్శనం: టీటీడీ
భారీ వర్షం కారణంగా నవంబరు 18 నుండి 30వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు మరో సమయంలో తిరిగి దర్శనం, బస కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్...
మూడు రాజధానులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన
మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహారించుకుంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును సభలో...
ఏపీలో కరోనా : కొత్తగా 127 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 127 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 22, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,371 కు చేరింది....
ఏపీలో కొత్తగా 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 24,659 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కరోనా: కొత్తగా 164 పాజిటివ్ కేసులు, 196 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 25,197 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కొత్తగా 168 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 168 కరోనా పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 19, శుక్రవారం ఉదయం 10 గంటల...
ఏపీలో గత 24 గంటల్లో 31473 కరోనా పరీక్షలు, 222 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 18, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,738 కు...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...














































