ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 వ తేదీ ఉదయం 10 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయినాయి. మొత్తంగా 30,979 పరీక్షలు నిర్వహించగా 154 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వలన గుంటూరులో ఇద్దరు, చిత్తూరు మరియు కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 177 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
దీంతో డిసెంబర్ 05, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,835 కు చేరుకుంది. వీరిలో 20,54,261 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14,452 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,122. నేటి వరకు రాష్ట్రంలో 3,05,70,020 సాంపిల్స్ ని పరీక్షించటం జరిగింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు…
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ