Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్‌ ల బదిలీ

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీ జరిగింది. ఐదు జిల్లాల ఎస్పీలు సహా 16 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూలై 6, మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

ఏపీలో కరోనా : కొత్తగా 3042 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 88,378 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...

ఏపీలో కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజులు సెలవులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు...

ఏపీలో కరోనా : 24 గంటల్లో 2100 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,100 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 5, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023...

ఏపీలో 24 గంటల్లో 3175 కరోనా కేసులు, 29 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూలై 4, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,02,923 కు చేరుకుంది. గత 24...

ఏపీలో కొత్తగా 2930 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 90,532 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2930 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...

ఏపీలో కరోనా : కొత్తగా 3464 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 93,759 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...

ఏపీలో కరోనా : 24 గంటల్లో 3841 పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 3,841 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 1, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...

ఏపీలో 24 గంటల్లో 3797 కరోనా కేసులు, 35 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 30, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,89,513 కు చేరుకుంది. గత 24...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి