Tag: Andhra Pradesh
ఏపీలో కరోనా: మరో 551 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,839...
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి, పెరుగుతున్న బాధితుల సంఖ్య
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవుతున్న ప్రజల సంఖ్య పెరుగుతుంది. గత శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థత గురైనట్టు తెలుస్తుంది. వీరంతా ఏలూరు...
ఏపీలో 24 గంటల్లో 43,006 కరోనా పరీక్షలు, 316 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 7, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,288 కు, మరణాల సంఖ్య 7038...
ఏలూరులో అస్వస్థతకు గురైన ప్రజలను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను...
ఏపీలో ఒకేరోజులో 57132 కరోనా పరీక్షలు, 630 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,71,305 కు చేరుకుంది. గత 24 గంటల్లో 57132...
ఏపీలో 24 గంటల్లో 63406 కరోనా పరీక్షలు, 599 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 599 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,70,675...
ఏపీలో 24 గంటల్లో 63049 కరోనా పరీక్షలు, 664 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 3, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,70,076 కు, మరణాల సంఖ్య 7014 కు...
ఏపీలో మరో 663 మందికి కరోనా పాజిటివ్, 7 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,69,412 కు, మరణాల సంఖ్య 7 వేలకు చేరుకుంది....
ఏపీలో కొత్తగా 685 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 685 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 1, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,68,749...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగా కొనసాగాయి. రెండో రోజు సభలో టిడ్కో ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణం, ఆక్వా బిల్లు సహా పలు...















































