Tag: Andhra Pradesh
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం, తేదిలివే…
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్షలు...
ఏపీలో గత 24 గంటల్లో 67495 శాంపిల్స్ కి పరీక్షలు, కొత్తగా 510 మందికి...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,025 కు చేరుకుంది. గత 24 గంటల్లో 67495...
ఏపీలో కరోనా: మరో 520 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 520 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 11, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,74,515...
ఏలూరులో ప్రజల అస్వస్థతపై అధ్యయనానికి హైపవర్ కమిటీ ఏర్పాటు
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి మూలాలపై నిర్ధారణకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 21 మంది...
ఏపీలో కొత్తగా 538 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 10, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,73,995 కు, మరణాల సంఖ్య 7047...
జగనన్న జీవక్రాంతి: రూ.1868 కోట్లతో 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "జగనన్న జీవక్రాంతి" పథకాన్ని ప్రారంభించారు. ఈ...
డిసెంబర్ 14 నుంచి యధాతధంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు....
ఏపీలో 24 గంటల్లో 61038 కరోనా పరీక్షలు, 618 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,73,457 కు చేరుకుంది. గత 24 గంటల్లో 61038...
ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడంలో భాగంగా ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బుధవారం...
ఏపీలోవాలంటీర్ల ఖాళీల భర్తీ విషయంలో కీలక నిర్ణయం, ప్రతి నెలా భర్తీ జరిపేలా ఆదేశాలు
రాష్ట్రంలో గ్రామా, వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రతి నెలలో 1 వ...














































