Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకేరోజు 88 మంది మృతి

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో మంగళవారం నాడు కొత్తగా 9652 పాజిటివ్ కేసులు, 88 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261 కు...

వరద ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు రూ. 2 వేలు సాయం, సీఎం జగన్ ఏరియల్...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ఆగస్టు 18, మంగళవారం నాడు గోదావరి వరద పరిస్థితిపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను...

ఏపీలో 29 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, ఇన్ఫెక్షన్ రేటు 10.21 శాతం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆగస్టు 17, సోమవారం ఉదయం 10 గంటల నాటికీ 29,05,521 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు...

ఏపీలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 2,09,100 మంది డిశ్చార్జ్

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6780 కరోనా పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6780 కేసులతో కలిపి ఆగస్టు 17, సోమవారం...

ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, సిలబస్ 30 శాతం కుదింపు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ కాలేజీల్లో తరగతులు నిర్వహణ ఆలస్యమవుతుండడం, ఇప్పటికే కొంత విద్యా సంవత్సరాన్ని కోల్పోవడంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ను 30 శాతం...

ఏపీలో 2 లక్షల 81 వేలు దాటిన కరోనా కేసులు, 2562 కి పెరిగిన...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 లక్షల 81 వేలు దాటింది. కొత్తగా 8732 కేసులు నమోదవడంతో ఆగస్టు 15, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ వలన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‌ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల...

ఏపీలో 2475 కి చేరిన కరోనా మరణాలు, ఒకే రోజు 97 మంది మృతి

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8943 కరోనా పాజిటివ్ కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 8943 కేసులతో కలిపి ఆగస్టు 14, శుక్రవారం ఉదయం 10...

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 న జాతీయ జెండాను ఎగురవేసేది వీరే…

0
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల పేర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర...

ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు: 24 గంటల్లో 82 మంది మృతి

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9996 పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 13, గురువారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి