Tag: Andhra Pradesh
కోవిడ్ చికిత్సకు అధిక రేట్లు వసూలు చేయడంపై సీఎం జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 25, మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో...
ఏపీలో పెరిగిన కరోనా కేసులు: ఒకేరోజు 9927 కేసులు, 92 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) మరింతగా విజృంభిసుంది. ఆగస్టు 25, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,71,639 కు చేరుకుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64351 శాంపిల్స్...
ఆడపిల్లల రక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎనిమిది స్పెషల్ కోర్టులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం దిశా పేరుతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడపిల్లల రక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...
ఏపీలో కొత్తగా 8601 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాడు కొత్తగా 8601 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712 కు చేరగా, కరోనా వలన మరణించిన...
ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా...
రేపు బెంగళూరు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 25 న బెంగళూరుకు వెళ్లనున్నారు. 26వ తేదీ కూడా సీఎం వైఎస్ జగన్ అక్కడే ఉంటారని, 27 న తిరిగి తాడేపల్లి నివాసానికి...
తెలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మళ్ళీ వాయిదా
గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదాలపై ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే....
ఏపీలో 3 లక్షల 45 వేలు దాటిన కరోనా కేసులు, 3189 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 45 వేలు దాటింది. కొత్తగా 10276 కేసులు నమోదవడంతో ఆగస్టు 22, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకే రోజు 91 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9544 కరోనా పాజిటివ్ కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9544 కేసులతో కలిపి ఆగస్టు 21, శుక్రవారం ఉదయం 10...
రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ మేరకు వరదల అంశంపై సీఎంకు రాసిన...













































