Tag: Andhra Pradesh
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (ఏఎంఆర్డీఏ) ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 12, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 254146 కు చేరింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రోజువారీగా అత్యధిక కరోనా...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన...
ఏపీలో 2 లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు, 2296 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9597 కరోనా పాజిటివ్ కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9597 కేసులతో కలిపి ఆగస్టు 12, బుధవారం ఉదయం 10...
ఏపీలో వైద్యవిద్యార్థులకు స్టైఫండ్ భారీగా పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థుల స్టైఫండ్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో ఇతర కోర్సుల స్టైఫండ్ పంపుపై ఆగస్టు 12, బుధవారం నాడు...
ఏపీలో ఇళ్ల పట్టాలు పంపిణీ మరోసారి వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా...
పీపీఈ కిట్లు ధరించి ప్రగతిభవన్ ముట్టడికి యత్నం, ప్రవేశ పరీక్షల నిర్వహణపై నిరసన
ఆగస్టు 12, బుధవారం నాడు ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులు ప్రగతి భవన్...
“వైఎస్ఆర్ చేయూత” ప్రారంభం, మహిళల ఖాతాల్లోకి రూ.18,750 జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 12, బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో "వైఎస్ఆర్ చేయూత" పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ,...
దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసింది – సీఎం కేసీఆర్
కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ...
ఏపీలో 2200 దాటిన కరోనా మరణాలు, ఒకేరోజు 87 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9024 కరోనా పాజిటివ్ కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9024 కేసులతో కలిపి ఆగస్టు 11, మంగళవారం ఉదయం 10...













































