Tag: Andhra Pradesh
ఏపిలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒక్కరోజే 65 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10093 కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులపై...
ఏపీలో ఒకే రోజులో కరోనాతో 58 మంది మృతి, 1148 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 7948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7948...
సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం
రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాఠశాలల్లో...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 1,02,349 పాజిటివ్ కేసులు, 1090 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో కొత్తగా 6051 కేసులు, 49...
కరోనా వ్యాప్తి: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటల నాటికీ 16,43,319 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వైద్య పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటినుంచి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ...
ఏపీలో 96 వేలు దాటిన కరోనా కేసులు, 1041 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. కొత్తగా 7627 కేసులు నమోదవడంతో జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 96298...
ఏపీలో 88 వేలు దాటిన కరోనా కేసులు, 985 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88 వేలు దాటింది. రాష్ట్రంలో మరో 7813 కేసులు నమోదవడంతో జూలై 25, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...
రాష్ట్రంలో కరోనా చికిత్స, మరణాలు తగ్గించడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. జూలై 24, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80858...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, 24 గంటల్లో 52 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 7813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...












































