Tag: Andhra Pradesh
ఏపీలో లక్ష 50 వేలు దాటిన కరోనా కేసులు, 1407 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక లక్ష 50 వేలు దాటింది. కొత్తగా 9276 కేసులు నమోదవడంతో ఆగస్టు 1, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
ఏపీలో ఆ నగరంలో మళ్ళీ లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెల్లూరు నగరంలో 8...
ఏపీలో కరోనా నుంచి కోలుకుని ఒకేరోజులో 12750 మంది డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 12750 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 76614 కు చేరుకుంది. మరోవైపు కొత్తగా...
ఏపీలో ఒకేరోజు 4 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9276 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నాలుగు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్...
మూడు రాజధానులకు ఇది సమయం కాదు, రైతుల పక్షాన పోరాడతాం – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైన సంగతి...
ఏపీలో ఒకే రోజులో 10376 కరోనా కేసులు, 68 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. దీంతో వరుసగా మూడో రోజూ కూడా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10376 కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
ఆస్పత్రి వద్ద బ్లాక్ బోర్డులపై బెడ్ల ఖాళీల వివరాలు నమోదు చేయాలి – సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 31, శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి...
ఏపీలో ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10376 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్...
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లు రాజ్యసభకు ఎంపిక కావడంతో, తమ మంత్రి పదవులతో పాటుగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఏపీలో లక్ష 20 వేలు దాటిన కరోనా కేసులు, 1213 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 20 వేలు దాటింది. కొత్తగా 10093 కేసులు నమోదవడంతో జూలై 29, బుధవారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...














































