Tag: Andhra Pradesh
కరోనా నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన వారికీ మరో నెల రోజులు హోం క్వారంటైన్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులతో పాటుగా, మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒక్కరోజే 65 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 6045 కరోనా పాజిటివ్ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. అలాగే...
వైస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వైస్సార్సీపీ...
‘జగనన్న పచ్చతోరణం’ ప్రారంభించిన సీఎం జగన్, 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 22, బుధవారం నాడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేటలో మొక్కలు నాటి 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. 71వ వన మహోత్సవంలో...
ఏపీలో మంత్రివర్గ విస్తరణ, మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం నాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం...
రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన వైస్సార్సీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ విజయం సాధించిన సంగతి తెలిసిందే....
సీఎం జగన్ కీలక నిర్ణయం, ఏపీలో ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం నాడు పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా విధానానికి సంబంధించి సీఎం...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒక్కరోజే 62 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్ని రోజులగా రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4944 కరోనా పాజిటివ్ కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా...
ఏపీలో కరోనా తీవ్రత: కొత్తగా 4074 పాజిటివ్ కేసులు, 54 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. దీంతో గత కొన్ని రోజులగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 4074 కేసులతో...
జూలై చివరి కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ – సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 20, సోమవారం నాడు బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై చివరి కల్లా...















































