Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకే, 2200 చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తింపు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూలై 16, గురువారం నాడు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను మరో 6 జిల్లాలలో ప్రారంభించారు. ముందుగా గత జనవరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వైఎస్ఆర్...

ఏపీలో భారీగా కరోనా కేసులు: ఒక్కరోజే 2593 కేసులు, 40 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 2584 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...

కోటి మొక్కలతో “వన మహోత్సవం”, జూలై 22 న ప్రారంభించనున్న సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూలై 22 వ తేదీన తాడేపల్లిలో మొక్కలు నాటి "వన మహోత్సవం" కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో కోటి...

వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, నేటి నుంచి మరో 6 జిల్లాల్లో...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గత జనవరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టు’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శ్రీ విస్తరణ సేవల్లో భాగంగా...

ఏపీలో 12 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా కరోనా వైద్య పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అధిక సంఖ్యలో పరీక్షలు...

ఏపీలో 35 వేలు దాటిన కరోనా కేసులు, 452 కి పెరిగిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2432 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 15, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ కేసుల సంఖ్య 35451 కు చేరింది. మొత్తం కేసుల్లో...

ప్రత్యేక ఇసుక కార్పోరేషన్, వైఎస్ఆర్ చేయూతపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు: 24 గంటల్లో 2432 కేసులు, 44 మరణాలు...

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2412 మంది...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ,కేబినెట్ ఆమోదం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు....

ఏపీలో 33 వేలు దాటిన కరోనా కేసులు, 408 కి పెరిగిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. జూలై 14, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ కేసుల సంఖ్య 33019 కు చేరింది. మొత్తం కేసుల్లో 30163 రాష్ట్రంలో...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి