Tag: Andhra Pradesh
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్
ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్...
ఏపీలో కొత్తగా 657 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 657 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 611 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39, విదేశాల నుంచి వచ్చిన వారు...
ఏపీలో కొత్తగా 704 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 648 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 51, విదేశాల నుంచి వచ్చిన వారు...
ఇకపై రైతు దినోత్సవంగా వైఎస్ఆర్ జయంతి, ఏపీ ప్రభుత్వం ప్రకటన
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకనుంచి ప్రతి ఏడాది వైఎస్ఆర్ జయంతి రోజైన జూలై 8 వ తేదీని రైతు దినోత్సవంగా...
ఏపీలో కొత్తగా 793 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 793 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 706 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
ఏపీలో త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటు? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా మారే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తునట్టు సమాచారం. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని...
ఏపీలో 12 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు, 157 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 796 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 27, శనివారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12285 కి చేరింది. 796 కేసుల్లో 740...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 5 వరకు గుంటూరు మిర్చి యార్డ్ మూసివేత
జిల్లాలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డ్ ను మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 5 వరకు మిర్చి యార్డ్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా నియంత్రణ...
ఏపీలో గత 24 గంటల్లో 796 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 740 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
కడపజిల్లాలోని వెలిగల్లు రిజర్వాయర్ కు వైఎస్ఆర్ పేరు
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పాపాఘ్ని నదిపై నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్ కు "వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయర్" గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ పేరు మార్పుకు సంబంధించి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన...














































