Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

200వ రోజుకి చేరిన అమరావతి రైతుల నిరసనలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 200 వ రోజుకి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో...

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

0
టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను జూలై 3, శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వైస్సార్సీపీ నేత, రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడు...

ఏపీలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహణ

0
ఆంధ్రప్రదేశ్ లో జూలై 2, గురువారం ఉదయం 9 గంటల నుంచి జూలై 3, శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 38,898 శాంపిల్స్ ను...

ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, నాలుగుకు చేరిన సంఖ్య

0
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్...

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 837 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 789 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి...

ఏపీ సచివాలయంలో మరో 10 మందికి కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ లో జూలై 2, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16097 కి చేరింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా బారిన పడుతున్నారు....

ఏపీలో కొత్తగా 845 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో మరో 845 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 812 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి...

ఏపీలో రేపటి నుంచే ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ముగిసాక కూడా పేదలు ఉపాధి కోల్పోయిన...

వైస్సార్సీపీలో ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగింత

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ముగ్గురు...

జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్, విజయవాడ సబ్‌జైలుకు తరలింపు

0
ఈఎస్‌ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ (జీజీహెచ్) ‌నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్ఛార్జి చేశారు. అనంతరం...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి