Tag: Andhra Pradesh
మద్యం దుకాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ...
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్...
గ్యాస్ లీకేజ్ ఘటన ఆందోళనల్లో పాల్గొనకండి, జనసైనికులకు పవన్ విజ్ఞప్తి
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 1930
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 9, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1930 కు చేరినట్టు రాష్ట్ర వైద్య...
విశాఖ గ్యాస్ లీక్ ఘటన: రూ.30 కోట్లు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి…
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో గల ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన రసాయన వాయువును అదుపుచేయడానికి అన్నివిధాలుగా...
రూ.50 కోట్లు డిపాజిట్ చేయండి – ఎల్.జి.పాలిమర్స్ కు ఏన్జిటీ ఆదేశాలు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
కరోనా నేపథ్యంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్...
ఏపీలో 1887, తెలంగాణలో 1122 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వుంది. మే 8, శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ, సీఎం జగన్ ఆదేశాలు
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనలో రసాయన వాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని ప్రకటించారు....











































