Tag: Andhra Pradesh
3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మార్చ్ 27, శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సచివాలయంలోని కేబినెట్ హాల్లో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు. అలాగే సీఎం...
కరోనాపై పోరుకు అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల విరాళం
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 27, శుక్రవారం నాటికీ దేశంలో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 45,...
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో కరోనాపై ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య...
అమరావతి భూముల దర్యాప్తును సీబీఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోక కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, ఇతర భూ అక్రమాలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో...
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
భవనాల రంగులపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను మార్చ్ 23, సోమవారం నాడు సుప్రీంకోర్టు కోట్టి వేసింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే...
రాజధాని భూములలో ఇళ్ల పట్టాల పంపిణి జీవో పై హైకోర్టు స్టే
రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి కోసం సేకరించిన భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై మార్చ్ 23, సోమవారం నాడు ఏపీ హైకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతి నిర్మాణం...
ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చ్ 23, సోమవారం...
మార్చ్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అనుమతిస్తూ మార్చ్ 20, శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాల...











































