Tag: Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ విచారణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను...
ఆంధ్రప్రదేశ్ లో 41 మంది డీఎస్పీల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 17, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 41మంది...
సెలెక్ట్ కమిటీ ఫైలును మరోసారి వెనక్కి పంపిన మండలి కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలంటూ...
ఏపీలో ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రకటించింది. ఓటర్ల తుది జాబితాకు సంబంధించిన వివరాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ వివరించారు....
సుగాలి ప్రీతికి న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12, బుధవారం నాడు కర్నూలులో పర్యటిస్తున్నారు. విద్యార్థిని సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మధ్యాహ్నం 3 గంటల నుంచి...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 12, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను దాదాపు...
త్వరలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో రాష్ట్రంలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు...
నేడు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...
రేపు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించనున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12న కర్నూలులో పర్యటించనున్నారు. విద్యార్థి సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, 12వ తేదీన కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ...












































