Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

ఎన్‌పీఆర్‌పై ట్వీట్‌ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌

0
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మార్చ్ 3, మంగళవారం నాడు ఎన్‌పీఆర్‌ అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కీలక ట్వీట్ చేశారు. " జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)లో ప్రతిపాదించిన...

మార్చ్ లోనే ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను మార్చ్ 2, సోమవారం నాడు హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు...

ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్‌ చంద్ర గార్గ్‌ నియామకం

0
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ నియమించబడ్డారు. ఈ మేరకు సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ, ఆ పదవిలో రెండేళ్ల...

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ముకేశ్‌ అంబానీ భేటీ

0
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో ఫిబ్రవరి 29, శనివారం నాడు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 విలేజ్ కోర్టులు ఏర్పాటు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్‌ కోర్టుహౌస్)లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26, బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో గ్రామ న్యాయాలయానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి లేదా...

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఫిబ్రవరి 26, బుధవారం నాడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి,...

తిరుమల కొండపైకి లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు

0
ఫిబ్రవరి 24, ఆదివారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ...

ఫిబ్రవరి 26న ఏపీ కేబినెట్ భేటీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 26, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను చర్చించి...

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఉండవల్లి మరో లేఖ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటీవలే మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా...

నేడు రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 67వ రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మందడం గ్రామంలో జరిగిన పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా అమరావతి...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి