Tag: Andhra Pradesh
జగన్ దాడి.. సంచలనాత్మక కథనం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్ర 16వ రోజు కొసాగుతోంది. ఏలూరు జిల్లాలో జగన్ యాత్రకు మంచి స్పందనే వస్తోంది. నారాయణపురం నుంచి యాత్ర మొదలైంది. ఇప్పుడు జగన్ యాత్ర కంటే.. ఆయనపై...
పాతికేళ్లుగా ప్రజాసేవకే కందికుంట జీవితం
రాజకీయంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా .. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా 20 ఏళ్లకు పైగా పార్టీని కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒంటి చేత్తో నడిపించుకుంటూ వస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు...
ఈ సారి అయినా కాలం కలిసి వస్తుందా?
ఉమ్మడి అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిటాల సునీత ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మొదటి నుంచీ పరిటాల కుటుంబానికి రాయలసీమలో మంచి పేరు ఉంది....
ఆయా నియోజకవర్గాలలో పెరుగుతున్న జోష్
ఏపీలో ఎన్నికల వేడి భానుడి భగభగలతో పోటీ పడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి నాలుగో దశలో పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీల నేతల ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ నెల 18న...
ఏపీలో హీటు పుట్టిస్తున్న రాళ్ల రాజకీయం
పార్టీలు ఎన్నయినా ఉండొచ్చు. నాయకులు ఎంత మంది అయినా రావచ్చు. కానీ కార్యకర్తలు అనేవారు లేకపోతే పార్టీ ఊసే ఉండదు.. నాయకుల మాటే ఉండదు. ఎందుకంటే జెండా మోసేది ..దండ వేసేది..ర్యాలీలు చేసేది..చివరకు...
రామరాజు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రచారాల హీటు పెరిగిపోతోంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతుండగా.. పార్టీల అధ్యక్షులు ప్రచారాలలో హోరెత్తిస్తున్నారు. అయితే...
యాత్ర డే : దాడి తర్వాత.. ఎలా సాగుతుంది..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రపై అంతటా ఉత్కంఠ ఏర్పడింది. రాయి దాడి అనంతరం.. ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు...
చీరాలలో ఇక తాడోపెడో!
అనుకున్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు...
ఏపీలో వైసీపీ ఓటమి ఖయమేనా?
ఏపీలో జరుగబోయే ఎన్నికలు సీఎం జగన్కు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులతో పాటు ఎన్నికల సర్వేలు కూడా చెబుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల సంగతేమో గానీ కుటుంబసభ్యులే జగన్కు పక్కలో బల్లెంలా మారడం...
నాడు విమర్శలు.. నేడు జీతల పెంపు హామీ
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై రాజకీయ వేడి నెలకొన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగించడమే కాకుండా వారి గౌరవ వేతనాన్ని...




































