Tag: Andhra Pradesh
దెందలూరుపై కన్నేసిన కమలం పార్టీ
ఏపీలో ఓ వైపు నామినేషన్ల పర్వం, ప్రచారాల జోరు కొనసాగుతుండగా.. మరోవైపు పొత్తుల పంపకాలు తేలి అభ్యర్థుల ప్రకటన జరిగినా కూడా కూటమిలో ఇంకా దోబుచూలాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒకటి, రెండు...
జగన్పై దాడి కేసు : టీడీపీ సెల్ఫ్ గోల్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దాడి కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈకేసులో పురోగతి సాధించిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. సీఎంను చంపడానికే ఈకుట్రకు పాల్పడినట్లుగా రిమాండ్ రిపోర్ట్...
మంగళగిరిలో మారుతున్న సీన్!
గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజకీయాలు మిర్చిలాగే ఘాటెక్కుతున్నాయి. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తుండడంతో...
కోటంరెడ్డికి ఈ సారి చెక్ పడేనా?
నెల్లూరు రూరల్లో అధికార వైఎస్సార్సీపీ, తెలుగు దేశం పార్ట మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ...
ఈసారి కూడా వైసీపీదే విజయమా?
కర్నూల్ జిల్లా గుంతకల్లులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తెలుగు దేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఎన్నికల బరిలో ఉండటంతో...
ఎవరి చేతిలో అభివృద్ధి ఉందనుకుంటున్నారు?
అభివృద్ధికి అవకాశాలున్నా.. పాలకులు నిర్లక్ష్యం వహిస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం పెందుర్తి నియోజకవర్గం. విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంటుంది. వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం పెందుర్తి....
పోలీసుల అదుపులో ఆరుగురు మైనర్లు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది..? దాడిపై అధికారులు ఏం చెబుతున్నారనే చర్చ ఏపీ వ్యాప్తంగా జోరుగా నడుస్తోంది. అయితే సీఎం జగన్పై దాడి...
సీఎం జగన్ బస్సు యాత్రపై ఆగని కామెంట్లు
ఐదేళ్ల అరాచక పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారా అన్న కౌంటర్లు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వైసీపీ...
ప్రచారాలలో కలిసి నడుస్తున్న కూటమి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. మన పాలకులను ఎన్నుకునే సమయం వచ్చింది. ఐదేళ్ల పాటు మన భవిష్యత్తును మనమే రాసుకునేందుకు వేళైంది. అయితే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు...
ఏపీ ప్రజలు పవన్పై ప్రేమను పెంచుకోవడానికి కారణాలేంటి?
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటారు. తమ పాలకులు సుపరిపాలన అందించాలని ఆశిస్తారు. స్వార్థ ప్రయోజనాలు లేని.. నిస్వార్థ నాయకుల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చే...




































