Tag: IPL 2020
ఐపీఎల్ 13 వ సీజన్ కి రంగం సిద్ధం, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదాపడడంతో అదే సమయంలో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో...
ఐపీఎల్-2020 నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ అధికారిక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ను నిలిపివేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్ 16, గురువారం నాడు అధికారికంగా ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఐపీఎల్-2020...
కరోనా ఎఫెక్ట్: ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశం?
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, పదిమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)...
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా సునీల్ జోషి నియామకం
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్...
ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్? … స్పందించిన గంగూలీ
చైనా దేశాన్ని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదవ్వడంతో, వైరస్...
ఐపీఎల్–2020: సన్రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్నీ తెలియజేసే...
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొత్త లోగో విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మార్చి 29 నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రాంచైజ్ యొక్క కొత్త లోగోని...
టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనినే – రైనా
భారత్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా మరోసారి ప్రశంసలు కురిపించాడు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ నిర్వహించిన ‘ది సూపర్ కింగ్స్ షో’ లో...
ఐపీఎల్ వేలానికి 332 మందితో తుది జాబితా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19న కోల్కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తొలిదశలో...












































