Tag: IPL 2020
ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అయిదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు...
ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ డీ, కాసేపట్లో ఐపీఎల్-2020 ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో చివరి పోరాటం మరికాసేపట్లో మొదలవనుంది. ఐపీఎల్ ఫైనల్లో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్...
ఐపీఎల్ 2020: నేడే రాయల్ ఛాలెంజెర్స్, సన్ రైజర్స్ మధ్య కీలక ఎలిమినేటర్ మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో ప్లే ఆప్స్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లే ఆప్స్ లో భాగంగా గురువారం నాడు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1...
ఐపీఎల్-2020 ఫైనల్, ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే…
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ, ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 టైటిల్ దక్కించుకునేందుకు 8 జట్లలో ఇప్పటికే ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్...
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్, తప్పుకొన్న దినేశ్ కార్తీక్
ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 ఇప్పటికే సగం మ్యాచులను పూర్తిచేసుకోగా, ఆసక్తికర మలుపులతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్...
ఐపీఎల్ టోర్నీ నుంచి గాయాలతో భువనేశ్వర్, అమిత్ మిశ్రా అవుట్
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆటగాళ్లు గాయాలతో లీగ్ నుంచి తప్పుకునే పరిస్థితి రావడంతో ఆయా జట్లకు, అభిమానులకు షాక్...
ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ఎంఎస్ ధోని రికార్డ్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మరో రికార్డు నెలకొల్పాడు. ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడిన మ్యాచ్...
ఐపీఎల్ 2020: స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షల...
ఐపీఎల్-2020 లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 24, గురువారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచులో స్లో...
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు రికార్డుస్థాయిలో 20 కోట్ల వ్యూయర్ షిప్
సెప్టెంబర్ 19 న రాత్రి 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అబుదాబిలో తొలి మ్యాచ్ తో ఐపీఎల్-2020 మొదలయిన సంగతి తెలిసిందే. కాగా బార్క్...
క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ ప్రారంభం
క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఈ రోజే ఘనంగా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్ ఒక ఎత్తు కాగా, ఐపీఎల్ 13వ సీజన్...












































