Tag: TDP News
విజయభాస్కర్ రెడ్డి పార్టీ మార్పు వెనుక కీలక నేత
ఏపీ రాజకీయాలు పూటపూటకి హీటెక్కిపోతున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాలలో అసంతృప్తులు, బుజ్జగింపులు, పార్టీలు మారడాలతో ఏపీ రాజకీయాలలో మంటలు రేగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో...
వైసీపీకి మరో బిగ్ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వసంత
ఏపీలో నేతల ఫిరాయింపులతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగు దేశం పార్టీలోకి జంప్ అయ్యారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ...
టికెట్ కోసం ప్రయత్నం చేస్తోంది వీరే..
మూడున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయింది. ఎన్నిక ఏదైనా ఓటమి తప్పా.. గెలుపు రుచి చూడలేదు. దీంతో పార్టీ కేడర్ కూడా నిస్తేజంలో ఉండిపోయింది. అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం నగదు...
సంచలన నిర్ణయం తీసుకున్న కేశినేని నాని
బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీకి, లోక్...
బెజవాడ టీడీపీలో కేశినేని నాని రగడ
విజయవాడ ఎంపీ కేశినేని నానికి సొంతింటి పోరు ఎక్కువయింది. సొంత తమ్ముడితోనే పొలిటికల్ తంటాలు వచ్చి పడ్డాయి. త్వరలో ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాకుండా తమ్ముడి చిన్నికి సీటు ఖరారు...
టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలపై కేసు నమోదు.. అనపర్తి పరిధిలోని బిక్కవోలు...
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయింది. శుక్రవారం అనపర్తిలో చోటుచేసుకున్న ఘటనపై నియోజకవర్గం పరిధిలోని బిక్కవోలు స్టేషన్లో ఆయనపై ఏపీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు....
ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కాగా గత రాత్రి భీమవరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు...
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత...
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు జమ్మలమడుగు నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం నాడు కడప జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన పలువురు కీలక నేతలు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు...









































