Tag: TDP Party
ఏపీని నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలి – ఎక్సైజ్, ఎస్ఈబీపై సమీక్షలో సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్ను 'నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్'గా మార్చాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఏపీ ఎక్సైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)పై నిర్వహించిన సమీక్షలో భాగంగా...
రేపు విజయవాడలో క్రిస్మస్ తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(డిసెంబర్ 20, మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని...
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న జనసేనాని వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, పవన్ కల్యాణ్ సీరియస్...
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన పలువురు వైసీపీ నాయకులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీలోకి చేరారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ...
వారాహిలో పర్యటిస్తా, ఎవరు ఆపుతారో చూస్తా…వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదు: పవన్...
జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్ర ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగింది. అందులో భాగంగా సత్తెనపల్లి సమీపంలోని ధూళిపాళ్ల గ్రామంలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 21న ట్యాబ్లు పంపిణీ చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే ట్యాబ్లును అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం (డిసెంబర్ 21) సందర్భంగా వైఎస్ఆర్సీపీ...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు దీనికి సంబంధించి శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....
ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా అమరావతి రైతుల ధర్నా, జాతీయస్థాయిలో మద్దతుకు యత్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేపట్టారు....
మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి.. 144 సెక్షన్ విధింపు, స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం మాచర్లలో ప్రతిపక్ష పార్టీ చేపట్టిన “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష.. పనితీరు మెరుగుపరుచుకోవలని నేతలకు సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి పెన్షన్ పెంపుని ఆమోదిస్తూ కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...









































