Tag: TDP Party
కడప జిల్లాలో రూ. 8,800 కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్.. రేపు భూమిపూజ చేయనున్న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు రేపు...
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, కీలక...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో భేటీ...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన సీఎం జగన్, మూడున్నరేళ్ళపాటు రాష్ట్రానికి సేవలందించినందుకు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సతీసమేతంగా గవర్నర్ నివాసానికి చేరుకుని బిశ్వభూషణ్తో భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా...
ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. రాష్ట్ర ప్రజలు...
వైఎస్ వివేకా హత్యపై టీడీపీ బుక్ రిలీజ్.. స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని,...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరుగుతున్నాయి. వివేకా హత్యకు కారణం మీరే అంటే మీరే అని అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో...
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, కారుణ్య నియామకపత్రాలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల
నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారిలో...
వచ్చే ఏడాది రాష్ట్రంలో 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభిస్తాం – ఏపీ...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రకటించారు. ఈ మేరకు ఆమె మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో...
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద 4,536 మందికి రూ.38.18 కోట్లు పంపిణీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల వివాహ ఖర్చుల నిమిత్తం ఆయా కుటుంబాలకు సాయమందించేందుకు వైఎస్ జగన్ మోహన్...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు (ఫిబ్రవరి 8, బుధవారం) ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక...
కేంద్రం కీలక ప్రకటన.. ఏపీ రాజధాని అమరావతే, విజభన చట్టం ప్రకారం 2015లోనే నోటిఫై...
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి...











































