ప్రముఖ కవి దేవీప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

#KCR, CM KCR Mourned the Death of Well-known Poet, Devi Priya passes away, journalist Devi Priya death, journalist Devi Priya death news, journalist Devi Priya passes away in Hyderabad, Journalist Devipriya, Journalist Devipriya Passed Away, Mango News Telugu, Telugu poet, Telugu poet-journalist Devi Priya passes away

ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబసభ్యులు వెల్లడించారు. దేవీప్రియ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని సీఎం అన్నారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు ‘గాలి రంగు’ రచన మచ్చుతునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =