ఆర్టీసీ సమ్మె విచారణపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం

CM KCR Organizes Emergency Meeting With Officials Over RTC Strike, CM KCR Organizes Emergency Meeting With Officials Over RTC Strike Inquiry In High Court, Emergency Meeting With Officials Over RTC Strike, KCR Organizes Emergency Meeting With Officials, KCR Organizes Emergency Meeting With Officials Over RTC Strike Inquiry In High Court, Mango News Telugu, Political Updates 2019, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Strike Issue

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 28, సోమవారం నాడు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం, కార్మిక సంఘాల తరపు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. ఈ రోజు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు, అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. సమ్మెపై హైకోర్టుకు అందించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించి, వారికీ తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో హైకోర్టులో వ్యవహరించాల్సిన తీరు, ప్రభుత్వ వాదనలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయాల ఆధారంగానే ఈ రోజు మధ్యాహ్నం అడ్వకేట్‌ జనరల్‌ కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 4 =