ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 28, సోమవారం నాడు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం, కార్మిక సంఘాల తరపు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. ఈ రోజు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు, అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. సమ్మెపై హైకోర్టుకు అందించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించి, వారికీ తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో హైకోర్టులో వ్యవహరించాల్సిన తీరు, ప్రభుత్వ వాదనలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయాల ఆధారంగానే ఈ రోజు మధ్యాహ్నం అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
[subscribe]
CM KCR Strong Warning To TSRTC Union Leaders Over RTC Strike In Press Meet | Telangana Politics
20:48
JAC Convenor Ashwathama Reddy Responds Over RTC Workers Self Demises | TSRTCStrike | Mango News
04:01
CPI Leader Narayana Slams CM KCR Over TSRTC Workers Protest | #TSRTCUnionStrike | Mango News
05:52
Prof Jyothsna Tirunagari Alleged Comments On CM KCR Over TSRTC Strike | #RTCUnionProtest | MangoNews
08:48