తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నగరంలోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు సీఎం కేసీఆర్ సాధారణ హెల్త్ చెకప్తో పాటుగా సిటీ స్కాన్ కూడా చేయించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో గల ఫామ్హౌస్కు వెళ్లనున్నారు. మరోవైపు ఏప్రిల్ 19, సోమవారం నాడు సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ